రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల నోటిఫికేషన్ జారీ పై నేడు బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ...
విశాఖపట్నం ఎజెన్సీ ఏరియాలో బాక్సైట్ ఒప్పందాల విషయంలో ఏర్పడిన వివాదంపై లండన్ ఆర్బిట్రేషన్ సెంటర్ లో యుఎఇకి చెందిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (రాకియా) వేసిన కేసులో రాష్ట్రప్రభుత్వానికే చారిత్రాత్మక...
దేశంలో నిమ్మకాయ తర్వాత టమాటా కూడా సామాన్యుడికి అందకుండా పైపైకి పోవడం మొదలైంది. వేడి వాతావరణం కారణంగా టమోటా పంట దెబ్బతింది. దాని కారణంగా టమాటా ధర భారీగా పెరుగుతోంది. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో...
తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన 20 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్...
ఉత్తరప్రదేశ్ శాసన వ్యవస్థ చరిత్రలో కాంగ్రెస్ అత్యంత దారుణమైన దశకు చేరుకోనుంది. 113 ఏళ్లలో తొలిసారిగా శాసన మండలిలో కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని దుస్థితి దాపురిస్తున్నది. జూలై 6న కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడు...
శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సేపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్ ఈరోజు తిరస్కరించింది. ప్రతిపక్ష పార్టీ తమిళ్ నేషనల్ అలయన్స్ (టిఎన్ఎ) ఎంపి ఎంఎ సుమంతరన్ పార్లమెంటులో రాష్ట్రపతిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 119...
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి కొత్తనెత్తురు ఎక్కించే పనిలో రాహుల్ ప్రభృతులు పడిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సహకారం లేకపోయినా పార్టీని గెలుపు బాటలో ఎలా నడిపించాలో మాకు తెలుసు అనే...
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సకాలంలో పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్...
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో 10 మందికి హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. చిత్తూరు వన్ టౌన్ ఠాణాలో నమోదైన కేసులో...