26.7 C
Hyderabad
May 15, 2024 10: 59 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

గోవిందో గోవిందా: అయ్యో గాజు బాటిళ్ల ప్లాన్ పగిలిపోయిందే!

Satyam NEWS
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల కొండపై అమలు చేసే విధానాలు భక్తులు మెచ్చేలా ఉండాలి తప్ప అధికారుల సొంత పరపతి పెంచుకునే దిశగా ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అందరూ నవ్వులపాలు అవుతారు. అందుకు...
Slider ప్రత్యేకం

ఒవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

Satyam NEWS
పాకిస్తాన్ జిందాబాద్… పాకిస్తాన్ జిందాబాద్… ఈ స్లోగన్లు పాకిస్తాన్ లోనో జమ్మూ కాశ్మీర్ లోనో వినిపించలేదు. కొద్ది సేపటి కిందట బెంగళూరులో వినిపించాయి. దేశం మొత్తం నిర్ఘాంత పోయే ఈ సంఘటన ఎంఐఎం అధ్యక్షుడు...
Slider ప్రత్యేకం

ట్వీట్ అండ్ డిలీట్: అన్నా ఇక చాలే వదిన్ని పిలువు

Satyam NEWS
సైన్యంలో మహిళాధికారులకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు దేశం సిద్ధమౌతున్న తరుణంలో ఆ నేపథ్యంతో ట్వీట్ పెట్టి స్వామిభక్తిని ప్రదర్శిద్దామనుకున్నాడో వైసిపి నాయకుడు. కథ బూమ్ రాంగ్ కావడంతో నాలిక కరుచుకుని ఆ ట్వీట్...
Slider ప్రత్యేకం

కిల్లింగ్ లవ్: దివ్య హత్య కేసులో లొంగిపోయిన వెంకటేశ్

Satyam NEWS
గజ్వేల్‌లో దారుణ హత్యకు గురైన యువతి దివ్య కేసులో నిందితుడు వెంకటేష్ లొంగిపోయాడు. నేనే హత్య చేశా. చంపేశా అంటూ ఎంతో ఉత్సాహంగా వెంకటేష్ కొద్ది పేపటి కిందట వేములవాడ పోలీస్ స్టేషన్ కు...
Slider ప్రత్యేకం

ట్రంప్ కృష్ణ:ట్రంప్ విగ్రహానికి తెలంగాణాలో పూజలు

Satyam NEWS
తెలంగాణ లో అమెరికా అధ్యక్షుడి కో గుడి ఉంది మీకు తెలుసా అక్కడ నిత్యం ఆయనకు పూజలు ప్రార్థనలు జరుగుతాయి .అక్కడ నిరంతరం ట్రంప్పు జపం చేసే ఆరాధకుడు ఒకరున్నారు.పుర్రెకో బుద్ది జిహ్వ కోరుచి...
Slider ప్రత్యేకం

న్యూ ఛేంజ్: చెత్తకు మారుపేరైన మునిసిపాలిటీలు మారాలి

Satyam NEWS
తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి...
Slider ప్రత్యేకం

డెత్ వారంట్: నిర్భయ దోషులకు మార్చి 3న ఉరి ఖరారు

Satyam NEWS
నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు మార్చి 3 వ తేదీన 6 గంటలకు ఉరి శిక్ష అమలు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది....
Slider ప్రత్యేకం

పొల్యూషన్: విషవాయువులు పీల్చి 6 గురి మృతి

Satyam NEWS
పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో విష వాయువులు వెలువడి ఆరుగురు మరణించిన ఘటన చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని కీమారీ ఓడరేవులో ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా విషవాయువు వెలువడింది....
Slider ప్రత్యేకం

బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగలేదు

Satyam NEWS
బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరి కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. కేవలం...
Slider ప్రత్యేకం

వైసిపి నేతలు, సాక్షి మీడియాపై పరువునష్టం దావా

Satyam NEWS
వైసిసి నేతలు అబద్దాల సాయంతోనే రాజకీయాలు చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అబద్దాలతో వారు వ్యాపారాలు చేశారని, అబద్దాలతో వైసిపి నేతలు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. వైసిపి...