తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం రోజున విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబరు నెల రూ.300 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది. 11వ తేదీన ఉదయం...
తమిళనాడులోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈరోజు ఏకకాలంలో దాడులు చేసింది. అక్టోబర్ 23న కోయంబత్తూర్లో దీపావళి సందర్భంగా ఆలయం వెలుపల జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ ఈ...
భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాల కొరకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగింది. అర్హత గల విద్యార్థులు ఈ నెల 23వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి . ధరఖాస్తూ చేసుకొనుటకు,...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. సమాజంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారంటూ రాజాసింగ్పై ఇటీవల పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే....
తన ఫోన్ ను టాపింగ్ చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో తన పేరును లాగాలని చూస్తున్నారని ఆమె అన్నారు. నేడు...
మధుమేహం (డయాబెటెస్) ప్రపంచ మానవాళిని నిర్వీర్యం చేస్తున్నవాటిల్లో ప్రధానమైంది. ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ కూడా ప్రధానమైంది.మనది అధిక జనాభా కలిగిన దేశం కూడా. ఈ వ్యాధి ప్రబలడానికి ఎప్పటి నుంచో...
మిడిల్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లే వారికి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. ఖతర్ లో ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానున్నాయి. పోటీలు వీక్షించేందుకు ప్రయాణికుల తాకిడి...
విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు కానిస్టేబుల్ ను అవమానించిన ఒక వ్యక్తిపై నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లలో దాచుకొని స్పీడ్ గన్ తో...
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది . ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరం వెంబడి కొనసాగుతున్న అల్ప పీడనం రానున్న ఒకటి, రెండు రోజుల్లో పుదుచ్చేరి వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తెలుగు...
మూడు నెలల పాటు హోరా హోరీగా సాగిన మునుగోడు ఉపఎన్నిక ఫలితం రాజకీయ పార్టీలకు ఏమి నేర్పించిందో తెలుసుకోవాల్సిన సమయం ఇది. మునుగోడు ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మంగా స్వీకరించిన అధికార తెరాస, వైరి పక్షాలు...