ఎన్నికలకు ముందు ప్రతి ఇంట్లోని అవ్వకు, తాతకు ఇద్దరికీ పెన్షన్ అన్నారు, ఎన్నికల తర్వాత ఒక రేషన్ కార్డుకు ఒక్కరికే అంటున్నారు. ఎన్నికల ముందు ప్రతి నెలా రూ.3000 పెన్షన్ అన్నారు, ఎన్నికల తర్వాత...
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పెంచేలా విధినిర్వహణ ఉండాలని హోంగార్డ్స్ రేంజ్ డి ఎస్ పి లక్ష్మణ్ కుమార్ సూచించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప...
ఉరుము ఉరిమి దేనిమీదో పడ్డట్టు…. పెద్ద పెద్ద నాయకులు వాలంటీర్ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఏరికోరి కావాలని పెట్టుకున్న వాలంటీర్లలో ఇప్పుడు అవినీతిపరులు ఉన్నారంటూ చురకలు అంటిస్తున్నారు. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై అనంతపురం...
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలంలో అక్రమ సంబంధం కారణంగా ఒక వ్యక్తి మరొకరిపై వేట కొడవలితో దాడి చేశాడు. పుట్లూరు మండలం చింతకుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గండికోట నాగార్జున...
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న నేస్తం లబ్దిదారులకు కొందరు వాలంటీర్లు చుక్కలు చూపిస్తున్నారు. నేతన్న నేస్తం లబ్ది కావాలంటే చేయి తడపాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రూ. 15వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారన్న...
అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో కర్నాటక మద్యం, మట్కాలపై ఉరవకొండ సర్కిల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. 33 మందిని అరెస్టు చేశారు. వీరి నుండీ రూ. 6,08,650/- నగదు, 576 టెట్రా...
కరోనా కారణంగా కాలేజీలు, స్కూళ్లూ, హాస్టళ్లు లేకపోయినా జగన్ మోహన్ రెడ్డి వందల కోట్లు విద్యార్ధుల పేరుతో ఎవరికి పంచుతున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి...
అన్ని విషయాలలో ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు...
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు నకిలీ విలేకరి అవతరమెత్తి ఏలూరులో పోలీసులకు చిక్కాడు. ఏలూరు లో బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో డి ఎస్ పి దిలీప్ కిరణ్ నకిలీ విలేకరి...
అనంతపురం జిల్లాలో మీడియాపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి మీడియాను అనుమతించకూడదని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఆక్సిజన్ అందక పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా బాధితులు చనిపోతున్నారు....