అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో ఇళ్ల తొలగింపు ప్రక్రియలో అధికారుల అత్సుత్సాహం ఒక బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. అది ఒక ముంపు గ్రామం కావడంతో ప్రభుత్వం పరిహారం ఇస్తే ఖాళీ చేద్దామని...
రైతే రాజు అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఇప్పుడు రైతాంగాన్ని విస్మరిస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ను రైతు లేని రాష్ట్రంగా మారుస్తోందని, రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని...
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో మతిస్థిమితం లేని తండ్రి రవి చేతిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కవల పిల్లలు అయిన ఐదేళ్ల సుదీప్, సుధీర్ లను రవి చింపేసినట్లు పోలీసులు...
అమరావతి సాధన సమితి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అమరావతి రాజధాని సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమం 300 రోజులకు చేరుకున్న సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ యాక్షన్ కమిటీ సంఘీభావ ర్యాలీ...
అనంతపురం జిల్లా తాడిపత్రి సున్నపురాయి గనుల లీజు విషయంలో భూగర్భ గనుల శాఖ కార్యాలయం వద్ద జేసీ ఆందోళన చేశారు. అనుమతులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని జేసీ హెచ్చరించారు. రాష్ట్రంలో నియంత పాలన...
ఉత్తమ విద్య ద్వారానే వ్యక్తిత్వం వికసించడం తోపాటు, ఉన్నత జీవిత లక్ష్యాలను వచ్చని, సమాజంలో కూడా మార్పు సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉష శ్రీ చరణ్ పేర్కొన్నారు. కళ్యాణదుర్గం ...
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామం లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో రాము అనే యువకుడు తన చిన్నాన్న ఇద్దరు కుమారులను చాక్లెట్ కొనిస్తానని మభ్యపెట్టి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి దారుణంగా...
సంగీత ప్రపంచంలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తి అజరామరమని, ఆయన మరణించినా ఆయన సంగీత పాటల్లో చిరంజీవిగానే ప్రజల మనసులో గుర్తుండి పోతారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వర...
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళల కష్టాలను వెంటనే పరిష్కరించాలని ఏపి హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో 2019 బ్యాచ్ ఎస్ ఐ ల...
మరీ ఇలా కూడా జరుగుతుందా అనేలా ఒక దారుణ సంఘటన ఇది. కొడుకు తప్పిపోయాడకుని తల్లిదండ్రులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తీరా చూస్తూ తమ కొడుకు ఇంటి పైన గదిలో ఆత్మహత్య చేసుకుని...