39.2 C
Hyderabad
May 3, 2024 13: 48 PM

Category : తూర్పుగోదావరి

Slider తూర్పుగోదావరి

భక్తులతో పోటెత్తిన అమలాపురం పెళ్లిళ్ల వెంకన్న ఆలయం…

Bhavani
కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తీక ద్వాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయంలో ఏడు శనివారాలు 27 ప్రదక్షిణల కార్యక్రమం...
Slider తూర్పుగోదావరి

మడికి బ్రాందీ షాపులో రూ.2 లక్షలు నగదు చోరీ

Bhavani
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి బ్రాందీ షాపులో శుక్రవారం అర్ధరాత్రి సుమారు రూ.2 లక్షల 17వేలు నగదు చోరి అయినట్లు ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ తెలిపారు. వివరాలు...
Slider తూర్పుగోదావరి

జనసేన అధినేత ఇంటి వద్ద రెక్కీపై ఆందోళన

Bhavani
హైదరాబాద్ లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ…జనసేన...
Slider తూర్పుగోదావరి

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

Bhavani
కాకినాడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో డిప్యూటీ తాసిల్దార్ కే.శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో టేకు చెట్లు NOC పర్మిషన్...
Slider తూర్పుగోదావరి

వైసీపీ ప్రభుత్వం కాపులకు చేసిన మేలు ఏమిటి?

Bhavani
వైసీపీ కాపు నేతలకు హఠాత్తుగా కాపులపై ప్రేమ పుట్టుకు వచ్చిందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు. కోనసీమ జిల్లాలో ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..మూడున్నర...
Slider తూర్పుగోదావరి

కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా రామారావు

Bhavani
కాకినాడ ప్రెస్ క్లబ్ నూతన్ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పీతల అచ్యుత రామారావుని నియమిస్తూ ప్రెస్ క్లబ్ కార్యనిర్వాహక కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. క్లబ్ ఉపాధ్యక్షుడు గుబ్బల ఈశ్వర్ ప్రసాద్ అధ్యక్షతన ప్రధాన...
Slider తూర్పుగోదావరి

శతాధిక వృద్ధుని మృతి

Bhavani
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన కుడిపూడి సూర్యనారాయణ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 105 సంవత్సరాలు. సూర్యనారాయణ కు 4 గురు కుమారులు, ఒక కుమార్తె, 16 మంది మనుమలు,...
Slider తూర్పుగోదావరి

వివేకానంద రెడ్డి హత్యలో జగన్ కుటుంబ పాత్ర బట్టబయలు

Satyam NEWS
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్ రెడ్డి కుటుంబ పాత్ర బట్టబయలైందని టిడిపి కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి అన్నారు. తన బాబాయిని హత్య చేసిన హంతకులతో కుమ్మకైన సీఎం...
Slider తూర్పుగోదావరి

అమరావతి రైతులకు తెలుగుదేశం యువ నేతల మద్దతు

Satyam NEWS
తెలుగుదేశం యువతరం నాయకుల సమావేశం సంచలనం కలిగిస్తున్నది. వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఈ మూడు...
Slider తూర్పుగోదావరి

కాకినాడలో ఆకాష్ బైజుస్ తొలి శాఖ ప్రారంభం

Satyam NEWS
విద్యా  రంగంలో అగ్రగామి సంస్థగా  నీట్, జేఈఈ  ఫలితాల్లో ప్రతియేటా ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ఆకాష్ బైజుస్ సంస్థ ఇప్పుడు కాకినాడలో తమ తొలి బ్రాంచ్ ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్...