తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతి. రాత్రిపవలూ పండుగే. అదీ మూడు, నాలుగు రోజుల పాటు సాగుతుంది. అన్ని రకాల అభిరుచుల వారికి, అన్ని వయస్సులవారికీ ఆనందాన్ని నింపే పండుగ సంక్రాంతి. నిజం చెప్పాలంటే...
జనవరి 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నికదీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ మల్లికార్జునస్వామివారికి...
శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టిటిడి రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్లైన్లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను...
అన్నమయ్య జిల్లా రాజంపేట తోట కళ్యాణ మండపంలో తిరుప్పావై భక్తజన సేవాసమితి రాజంపేట వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ గోదాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని అతి ప్రాచీనమైన శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఆదివారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రకాల వాహనాలపై శోభాయాత్రను వేలాది మంది భక్తుల...
మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శనివారం గద్వాల అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి గుబ్బ ప్రభాకర్ దంపతులు సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ చైర్మన్ ప్రహల్లాద రావు,...
శివ భక్తులైన జంగమ దేవరలకు జనవరి 6న జరిగే ఆరుద్ర మహోత్సం (శివ ముక్కోటి) అనుసరించి జంగమ దేవరలకు అన్నదానం వస్త్రదానాలతో సమారాథన జరుగుతుందని జంగమ దేవర సమాజ సభ్యులు తెలిపారు. శ్రీ పర్వతవర్థనీ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8వ,తేది ఆదివారం జరగబోయే అత్యద్భుత మైన స్వామి అమ్మవార్ల శోభాయాత్రలో పుర...
తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని పరమ పవిత్ర కృష్ణ నది తీరమందు గుహలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మహా క్షేత్రము నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా...