తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 129 లాట్లను జనవరి 27 నుండి 29వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో...
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షలా 98 వేలా 70 రూపాయలు స్పాన్సర్షిప్ అందించింది. బ్యాంకు ఎండి చల్లా...
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానములో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి తెల్లవారు జామున సుప్రభాత సేవ, ...
కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జనవరి 27వ తేదీన 9వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి...
శ్రీకాకుళం నగరంలో డి.సి.సి.బి.కొలనీ లో నిర్మాణం జరుగుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు ఈ ఏడాది వైశాఖ మాసంలో ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు....
రూ.300 ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లును tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో...
ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం శ్రీ సంతోషి మాతా అమ్మవారి దేవస్థానంలో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి వారికి మహాన్యాసపూర్వక నమక చమక సహిత పంచ సూక్తాలతోఅభిషేకం నిర్వహించారు. అదే విధంగా...
ఏపీ రాష్ట్రంలో దేవాలయాలలో ఉన్న విగ్రహాలు ద్వంసమవుతున్న వేళ….మారుమూల గ్రామాల్లో ఆ ఛాయలకు దూరంగా పిల్లలంతా ఏకమయ్యారు. కాదు.. కాదు ఓ ఆధ్యాత్మిక సంస్థ వాళ్లనందరినీ ఏకం చేసింది.మరోవైపు ఆ విధంగా దేవుడినే కొలిచిన...
గోవు విశ్వమాత అని, మన భారతీయ సంస్కృతికి మూలాధారం గోవు అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు విజయనగరం లో గోపూజ ఉత్సవంలో భాగంగా ...
రామతీర్థం నీలాచలం కొండపైకి త్రిదండి చినజీయర్ స్వామి వెళ్లారు. గత నెల 28న రామతీర్థం నీలాచలం కొండపై రాములోరి విగ్రహ శిరస్సు ఖండన జరిగిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు ను సీఐడీ నుంచీ...