తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత కేసులు సమంజసం...
తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. నారా...
తెలంగాణ సాహిత్య అకాడమి చేపట్టిన ’’మనవూరు -మన చరిత్ర‘‘ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండువేల గ్రామాల చరిత్ర నమోదు అయ్యిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఒక సంవత్సర...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత యూనియన్లో హైదరాబాద్ స్టేట్ కలిసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది. ఆ రోజున నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో...
స్కిల్ డెవలప్మెంట్ విషయంలో దొంగ కేసు పెట్టి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అరెస్టు చేయటం కరెక్టు కాదని చెప్పిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పై కక్ష సాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఐఏఎస్...
ఎస్.ఎస్.ఆర్. 2023 లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాదు...
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్, ఆలపాటి రాజా, అనురాధ, గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, పట్టాభి రామ్...
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలుపునిచ్చారు. కాలేజీలు...
వేగంగా వెళ్తున్న ప్రభుత్వ వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చివ్వేంల మండల పరిధిలోని తిరుమలగిరి వద్ద చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి...