38.2 C
Hyderabad
May 5, 2024 21: 31 PM

Category : జాతీయం

Slider జాతీయం తెలంగాణ

పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్‌గా కె.కేశవరావు

Satyam NEWS
పార్లమెంట్‌లో పరిశ్రమల స్థాయి సంఘం చైర్మన్‌గా సీనియర్‌ టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు నియమితులయ్యారు. పార్లమెంట్‌ లో స్థాయి సంఘాలను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్‌ లో స్థాయి సంఘం...
Slider జాతీయం

నళిని పెరోల్ పొడిగింపు కుదిరేది కాదు

Satyam NEWS
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్ననళిని పెరోల్ పొడిగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన కుమార్తె పెళ్లి  ఏర్పాట్ల కోసం పెరోల్‌ కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఇద్దరు హెచ్ సియు విద్యార్ధులకు బంపర్ ఆఫర్

Satyam NEWS
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)కి చెందిన ఇద్దరు ఎంటెక్ విద్యార్థులు క్యాంపస్ నియామకాల్లో బంపర్ ప్యాకేజీ దక్కించుకున్నారు. ఏడాదికి రూ.45 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.స్కూల్ అఫిజిక్స్‌లో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్...
Slider జాతీయం ముఖ్యంశాలు

ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేద్దాం

Satyam NEWS
రోజు రోజుకూ పాకిస్తాన్ ఆర్ధికంగా, రాజకీయంగా, ప్రపంచ దేశాలలో చులకన అయిపోతున్నదని అందువల్ల  రాబోయే రోజుల్లో వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్. రోజురోజుకి...
Slider జాతీయం ప్రత్యేకం

రిటైర్మెంట్ యోచనలో మోడీ

Satyam NEWS
భారతీయ జనతా పార్టీలో వయసు పరిమితి విధించిన నరేంద్రమోడీ ఆ రూల్ తనకూ వర్తిస్తుందని నిరూపించబోతున్నారు. ప్రధానిగా 2024 వరకూ ఆయన పదవీకాలం ఉంది. అప్పటికి మోడీకి 74 ఏళ్ళు వస్తాయి. 75 ఏళ్ళు...
Slider జాతీయం ముఖ్యంశాలు

అమ్మ సమాధి అదే పెళ్లివేదిక

Satyam NEWS
చెన్నై మెరీనా బీచ్‌లో ఉన్న జయలలిత మెమోరియల్ ఇప్పుడు కళ్యాణ వేదికగా మారింది. నమ్మడం లేదా? అన్నాడీఎంకే నేత భవానీ శంకర్ తమిళనాడు దివంగత సీఎం జయలలితకు వీరాభిమాని. ఆమె సమీక్షంలోనే తన కుమారుడు...
Slider జాతీయం ముఖ్యంశాలు

ఠారెత్తిస్తున్న కొత్త మోటారు వాహన చట్టం

Satyam NEWS
చట్టాన్ని సవరించేది లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తేల్చి చెప్పడంతో వివిధ రాష్ట్రాలు ఈ కొత్త మోటారు వెహికల్ చట్టాన్ని అమలు చేయాలా లేదా అనే సంశయంలో పడిపోయాయి. ఇప్పటికే ఈ చట్టాన్ని...
Slider జాతీయం

ట్యాక్సీ డ్రైవర్ తో మహిళా ఎంపికి తీవ్ర అసౌకర్యం

Satyam NEWS
ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి తనకు షాకింగ్ అనుభవం ఎదురైందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. రైలు బోగిలోకి వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ తనతో...
Slider జాతీయం ముఖ్యంశాలు

ముస్లింలు భారత్‌లో భయపడుతూ బతుకుతున్నారా?

Satyam NEWS
లౌకిక దేశంగా పేరుగాంచిన భారత దేశంలో ముస్లింలు భయపడుతూ తమ జీవనం కొనసాగిస్తున్నారా? భారత్ లో వారి జీవితాలకు భద్రత లేదా? ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) పేర్కొంది....
Slider జాతీయం ముఖ్యంశాలు

పప్పులో కాలేసిన కేంద్ర మంత్రి.. ఆడుకుంటున్న నెటిజన్లు

Satyam NEWS
కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ పప్పులో కాలేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యలు నెటిజన్లకు ట్రోల్స్ చేసే అవకాశాన్నిచ్చాయి. ఆర్థికమందగమనం గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.....