స్వరాష్ట్రానికి కాలినడకన బయలుదేరిన వలస కార్మికులు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు మాటలు విని వెనుదిరిగిన సంఘటన జరిగింది. వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్లడాన్ని హరీష్ రావు నేటి ఉదయం మనోహరాబాద్ సరిహద్దు...
ఆపద, ఆకలితో ఉన్న వారికి అండగా నిలుద్దాం.! చేయి చేయి కలిపి తోచినంత సాయాన్ని అందించేందుకు మనసున్న దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేటలోని రంగదాంపల్లిలో...
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ అమలులో భాగమే ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఇంటి నుంచి ప్రజలెవ్వరు...
ఒక్కో సెక్టార్ కు ఏం కావాలో చూస్తూ అందరి అవసరాలు తీర్చడంలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు ముందుంటున్నారు. గర్భిణీ మహిళలు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలపై ఆయన నేడు దృష్టి...
హైదరాబాద్ శివారులోని పఠాన్ చెరు నియోజక వర్గంలోని అమీన్ పూర్ సాయి కృప కాలనీ లైఫ్ లైన్ స్కూల్ సమీపం లో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే...
ప్రాణాలకంటే.. ముఖ్యమేది కాదు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యం. లాక్ డౌన్ ముగిసే దాకా ఇంటి నుంచి బయటకు రావొద్దు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వ సూచనలు పాటించాలి. పరిస్థితులు...
ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. నియోజకవర్గంలోని సిద్ధిపేట అర్బన్, సిద్ధిపేట రూరల్, మండలాల్లోని...
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా రైతు శ్రేయస్సు కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేట...
కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. గురువారం నాడు సంగారెడ్డి కలెక్టరేట్ లోని కలెక్టర్...
మెదక్ జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఓవ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇతను ఢిల్లీలో జరిగిన తబ్లిక్ జమాత్...