ఆర్టీసీ కార్మికుల సమ్మె కాలంలో పని చేసిన తాత్కాలిక ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. 52 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె జరిగినపుడు వీరిని విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగులు ఉద్యోగాలలో చేరడంతో...
ఇటీవల బయో డైవర్సిటీ బ్రిడ్జి పై నుండి కారు ఫల్టీలు కొట్టిన సంఘటనలో మృతిచెందిన నాగప్రణీత కుటుంబానికి పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ను ...
ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి సూర్యనారాయణ రాజు(Dr G S N Raju, NIMS) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సోమాజిగూడా లో అశ్విన్స్ స్పెషాల్టి ఆస్పత్రి రాబోతున్నది. దేశంలో ప్రఖ్యాత సర్జికల్ ఆంకాలజిస్ట్ డా....
ఆర్టీసీ బస్సుల యాక్సిడెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ను చూస్తే ప్రజలు భయపడుతున్నారు. నేడు మలక్ పేట్ దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి పై భారీ ప్రమాదం తృటిలో తప్పింది....
విద్య మనిషిని మనిషిగా చేస్తుందని, విద్య పునాది మీదనే ఆశయాల భవనాలను నిర్మించుకోవచ్చునని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత, సరస్వతీ సమ్మాన్ గ్రహీత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ అన్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయంలో తెలంగాణ...
హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4.2 కిలోల నిషేధిత ఓపియం డ్రగ్ ను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి మల్లా రెడ్డి...
మెట్రో కారిడార్ -2 (జెబిఎస్-ఫలక్ నుమా) లో ట్రయల్ పరుగులు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ కారిడార్లో మెట్రో రైలులో హెచ్ఎంఆర్ఎల్ ఎండి ఎన్విఎస్ రెడ్డి, ఎల్ అండ్ టిఎంఆర్హెచ్ఎల్ ఎండి కెవిబి రెడ్డిల...
పరిశ్రమ భవన్ టీఎస్ ఐఐసీ కార్యాలయంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో తయారు చేసిన క్లాత్ బ్యాగులను సంస్థ ఎండి ఈవీ నర్సింహారెడ్డి ఇవాళ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ...
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ నుంచి మరో కారు కింద పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు. వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం. మరీ దారుణమైన విషయం ఏమిటంటే...
ఎన్నికల సందర్భంగా సొంత జిల్లాల నుంచి బదిలీ అయిపోయిన రెవెన్యూ అధికారులను తిరిగి యధాతథ స్థితికి తీసుకువస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో భాగంగా కూకట్ పల్లి మండలానికి పి.సంజీవరావు మళ్లీ ఎంఆర్ఓ...