యువత గంజాయి వైపు దారి మళ్లకుండా మంచి భవిష్యత్తును అందించడం మన అందరి బాధ్యత అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని లహరి...
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారికి మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. ఆయా కుటుంబాలను ఆయన పరామర్శించారు. కోడెరు మండల పరిధిలోని జనుoపల్లి...
తెలంగాణ రాష్ట్రం లో అమలవుతున్న దళిత బంధు ని ప్రతి కుటుంబానికి వర్తింపజేయాలని తెలంగాణ రాష్ట్ర కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘo డిమాండ్ చేసింది. ఈ పథకం లో ఎంపీ, ఎమ్మెల్యే ల...
తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య తెలంగాణ మాల మహానాడు మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో మాతా రామాబాయి అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య...
భారత రాజ్యాంగం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని నాగర్ కర్నూల్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ అన్నారు. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ...
పేద కుటుంబానికి చెందిన ఒక మహిళ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబానికి కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీశ్వర రావు ఆర్ధిక సాయం చేసి ఆదుకున్నారు. పెంట్లవేల్లి మండలం కేంద్రానికి చెందిన మరికంటి చెన్నమ్మ...
విద్యార్థుల్లో తగ్గిన పఠనాసక్తిని పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి సారించింది. విద్యార్థుల్లో పఠన శక్తి పెంపొందించడంతో పాటు బాగా చదివే విధంగా ఆసక్తి పెంపొందించేందుకు రీడ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వంద రోజుల పాటు కొనసాగే ఈ...
రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర పిలుపుమేరకు కుల గణన కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా సగర సంగం జిల్లా అధ్యక్షుడు మోడల తిరుపతయ్య సగర ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గోపాలపేట...
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు సూచన మేరకు...
ఏ రాజ్యాంగం వల్ల అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమో, ఏ రాజ్యాంగం వల్ల అయితే కెసిఆర్ సీఎం పదవులు అనుభవిస్తున్నాడో అదే రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానపరుస్తున్నారని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వరుడు...