శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – ములుగు ఆధ్వర్యంలో జిల్లా కార్మిక శాఖ సమన్వయంతో బండారుపల్లి లోని ఇటుక బట్టీలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ సివిల్...
అభయాంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహ ఆలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమం మదనపల్లి వాస్తవ్యుడు అడ్వకేట్ భూక్య హోమ్ సింగ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ములుగు మండలం జంగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామంలో...
తొర్రూరును మున్సిపాలిటీ చేసుకున్నం. ఇప్పటికే రూ.152 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నం. తాజాగా సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు ఇచ్చిన రూ.50 కోట్లతోపాటు అమృత్ పథకం కింద వచ్చిన రూ.25 కోట్ల నిధులు...
రైతుకు అన్ని విధాలుగా అండగా ఉండడమే కాకుండా కష్ట సమయంలో ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వంగపహాడ్ ప్రాథమిక...
మనుషులకు అనారోగ్య సమస్యలు సహజమని, ఆత్మవిశ్వాసంతో ఎలాంటి వ్యాధినైనా మనోధైర్యంతో జయించాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన కొండపర్తి సదాశివచారి వృత్తిరీత్యా టైలరింగ్...
ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన నూతన సచివాలయంలో ఆయా మంత్రులకు ఏర్పాటు చేసిన వారి...
ములుగు మండలం లోని ఇంచర్ల గ్రామా పరిధి లోని రామస్వామి గుట్ట వద్ద కల హనుమాన్ గుడి వద్ద ఉన్న బోరింగ్ పనిచేయక పోవటం తో హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులకు తీవ్ర ఇబ్బంది...
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రం లోని శ్రీరామ్ నగర్ లో విషాదం నెలకొంది. విద్యుత్తు షాక్ తో ఐటీబీపీ జవాన్ మనోజ్ కుమార్ మృతి చెందాడు. ఇంట్లోని కూలర్ లో నీళ్లు నింపుతుండగా...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు కన్నీళ్లు మిగులిస్తున్నాయి. ములుగు జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, భారీగా వీ చి న గాలులకు ములుగు జిల్లాలోని మల్లంపల్లి గ్రామానికి...
పోగొట్టుకున్న లేదా దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసే కొత్త విధానం సి. ఈ. ఐ. ఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా ఎస్పీ...