సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలోని వైఎస్సార్సీపీ విజయనగరం నియోజకవర్గ ఇంచార్జి పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావు మెగా రక్తదాన శిబిరాన్నిజిల్లా కేంద్రంలో ప్రారంభించారు. నగరంలో మహారాజ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో 150 మంది స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు. పార్టీ నగర శాఖ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నేత రాజేష్, బంగారు నాయుడు ప్రముఖంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
previous post