28.7 C
Hyderabad
April 26, 2024 08: 14 AM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం లో ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు

#coronatest

శ్రీకాకుళం  గ్రామీణ మండలం పెద్దపాడు గ్రామపంచాయతీ పరిధిలో గల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, తంగి వాణి పేట ప్రాథమికోన్నత పాఠశాల, గాంధీ నగర్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ సచివాలయంలో కరోనా పరీక్షలు నిర్వహించారు.

సింగుపురం పి హెచ్ సి సెంటర్ వారు ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎన్, ఎం .హేమలత, లక్ష్మి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మక్కా శ్రీనివాస రావు, చిన్నమ్మడు,  ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజయనగరం జిల్లా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు

Satyam NEWS

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు

Sub Editor

ఈ నెల 26న ఛలో విజయవాడ…!

Satyam NEWS

Leave a Comment