ఉత్తరాంధ్ర లో గతంలో టీడీపీకి మంచిపట్టు ఉండేది. దాన్ని మళ్ళీ చేజిక్కించుకునేందుకు స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలో కి దిగారు. ఈ మేరకు చీపురు పల్లి కేంద్రంగా బహిరంగ సభ నిర్వహించనుంది..ఆ పార్టీ. ఇందుకోసం. .జిల్లా కేంద్రం నుంచీ మొత్తం మీడియా ను ప్రత్యేకంగా ఏసీ బస్సులో తీసుకెళుతోంది.తొలుత భోగాపురం, ఆ తర్వాత దాసన్నపేట, నెల్లిమర్ల, గుర్ల,పెనుబర్తి ,చీపురు పల్లి ఇలా చంద్రబాబు ప్రోగ్రామ్ పెట్టింది పార్టీ. ఈ మొత్తం పర్యటన ను కవర్ చేసేందుకు మీడియా మొత్తాన్ని తీసుకెళుతున్నా..ఆ పార్టీ పీఆర్ విభాగ నేత గోపాల్. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ ఆదేశానుసారం.. ఆదితీ గజపతిరాజు సూచనలతో పార్టీ మొత్తం సిధ్ధమైంది.ఈ నేపథ్యంలో అశోక్ బంగ్లా నుంచీ అటు మీడియా, ఇటు అశోక్ గజపతిరాజు పార్టీ నేతలు బయలుదేరారు.మరి కాసేపట్లో భోగాపురం నుంచీ బాబు పర్యటన మొదలు కానుంది.
previous post
next post