40.2 C
Hyderabad
April 29, 2024 18: 11 PM
Slider ప్రత్యేకం

విజయనగరం జిల్లా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు

ఉత్తరాంధ్ర లో గతంలో టీడీపీకి మంచిపట్టు ఉండేది. దాన్ని మళ్ళీ చేజిక్కించుకునేందుకు స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలో కి దిగారు. ఈ మేరకు చీపురు పల్లి కేంద్రంగా బహిరంగ సభ నిర్వహించనుంది..ఆ పార్టీ. ఇందుకోసం. .జిల్లా కేంద్రం నుంచీ మొత్తం మీడియా ను ప్రత్యేకంగా ఏసీ బస్సులో తీసుకెళుతోంది.తొలుత భోగాపురం, ఆ తర్వాత దాసన్నపేట, నెల్లిమర్ల, గుర్ల,పెనుబర్తి ,చీపురు పల్లి ఇలా చంద్రబాబు ప్రోగ్రామ్ పెట్టింది పార్టీ. ఈ మొత్తం పర్యటన ను కవర్ చేసేందుకు మీడియా మొత్తాన్ని తీసుకెళుతున్నా..ఆ పార్టీ పీఆర్ విభాగ నేత గోపాల్. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ ఆదేశానుసారం.. ఆదితీ గజపతిరాజు సూచనలతో పార్టీ మొత్తం సిధ్ధమైంది.ఈ నేపథ్యంలో అశోక్ బంగ్లా నుంచీ అటు మీడియా, ఇటు అశోక్ గజపతిరాజు పార్టీ నేతలు బయలుదేరారు.మరి కాసేపట్లో భోగాపురం నుంచీ బాబు పర్యటన మొదలు కానుంది.

Related posts

KCR అనుచిత వ్యాఖ్యలకు రగులుకుంటున్న కార్చిచ్చు

Satyam NEWS

వారసత్వ శిలల పరిరక్షణకు సేవ్ ది రాక్స్

Satyam NEWS

కేంద్ర చట్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయానికి సాయం

Satyam NEWS

Leave a Comment