ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలో సూపర్ 6 ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు విజేతలకు బహుమతులు అందచేశారు.
ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, అన్న ఫౌండేషన్ చైర్మన్ మెళ్ళం శ్రీనివాస్ యాదవ్, వార్డ్ కౌన్సిలర్ అరిగే రజిని, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అప్పారావు,భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట్ రెడ్డి,
వార్డ్ కౌన్సిలర్ మునుగోడు వెంకటేశ్వర్లు, రెండో వార్డు కౌన్సిలర్ ఇక్బాల్, రామాలయం కమిటీ చైర్మన్ దొడ్డ మురళి, శివాలయం కమిటీ మెంబర్ బత్తుల శ్రీను, కపిలవాయి జగన్ మోహన్ రావు, ఈదర మోహన్ రావు, కమిటీ సభ్యులు నిర్వాహకులు చరణ్, రాము తదితరులు పాల్గొన్నారు.