38.2 C
Hyderabad
April 27, 2024 18: 22 PM
Slider కరీంనగర్

24 నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

#KCR

ఈనెల 24వ తేదీన ప్రారంభమయ్యే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.

ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Related posts

నాణ్యమైన రోడ్లతో మరింత అభివృద్ధి

Bhavani

ఉర్దూ పాఠ‌శాల‌లో దేశ‌ తొలి విద్యాశాఖా మంత్రి జ‌యంతి…!

Satyam NEWS

సర్దార్ గౌతులచ్చన్న తోట‌ప‌ల్లి ప్యేకేజ్-1 ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

Satyam NEWS

Leave a Comment