ఈనెల 24వ తేదీన ప్రారంభమయ్యే ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు.
ఈ మేరకు ఆయన శనివారం రాత్రి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.