40.2 C
Hyderabad
April 26, 2024 12: 07 PM
Slider కృష్ణ

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్టు చేసిన పోలీసులు

kollu ravindra

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మార్చవద్దని డిమాండ్ చేస్తూ నేడు ఆయన ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాజధాని ని మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అన్నారు.

ఈ డిమాండ్లతో నిరసన కార్యక్రమం చేపట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం కోనేరు సెంటర్ లో రహదారికి అడ్డంగా నిరసన కార్యక్రమం చేపట్టిన నందుకు అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Related posts

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసా?

Satyam NEWS

మూడు రాజధానుల కోసం 101 టెంకాయలు కొట్టి పూజలు

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

Satyam NEWS

Leave a Comment