42.2 C
Hyderabad
April 26, 2024 16: 25 PM
Slider ఆధ్యాత్మికం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆలయంలో భక్తులకు దర్శనం నిలిపివేత

#mattapalli

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల మట్టపల్లి లో స్వయంవ్యక్త శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారి దేవస్థానం మట్టపల్లి మహాక్షేత్రం నందు ముక్కోటి ఏకాదశి ఉత్సవములను దేవాలయ అర్చకులచే ఏకాంతంగా నిర్వహిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కోవిడ్ -19 కేసులు పెరుగుచున్నదున  తెలంగాణ పభుత్వం జి.ఓ నెం 1,6 ది.08.01.2022 & ది.09.01.2022 ప్రకారం నిబంధనలు అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవములకు భక్తులకు అనుమతి లేదు కనుక భక్తులు సహకరించగలరని దేవాలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు,విజయ్ కుమార్,ఆలయ కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

పాత బస్టాండును వినియోగoలోకి తేవాలి

Satyam NEWS

క‌రోనా త‌గ్గిన వారు కూడా అన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి

Satyam NEWS

గద్వాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment