40.2 C
Hyderabad
April 26, 2024 12: 13 PM
Slider కరీంనగర్

న్యాయవాదుల హత్య వెనుక పుట్ట మధు హస్తం ఉంది

#PuttaMadhu

తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు.

శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య కేసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా పుట్ట మధుకు సంబంధం ఉందని ఆరోపించారు.

దరఖాస్తు చేసేప్పుడు పోలీసులు చెప్పినట్టుగా రాశానని, నిందితులను మార్చివేశారని అన్నారు. గ్రామ కక్షలని చెప్తున్నారనీ.. తమకు శత్రువులు ఎవరూ లేరని, సుపారీ ఇచ్చి హత్య చేయించారని చెప్పారు.

న్యాయవాదుల ద్వారా మళ్లీ పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.

Related posts

ప్రొటెక్షన్ ఫోర్స్: మహిళలకు ఆపన్న హస్తం షీ-టీమ్స్

Satyam NEWS

నాగర్ కర్నూల్ లో మెగా వైద్య శిబిరం ప్రారంభం

Satyam NEWS

దళిత బంధు అమలుకు పకడ్బందీ చర్యలు

Sub Editor 2

Leave a Comment