37.2 C
Hyderabad
April 26, 2024 20: 51 PM
Slider ప్రకాశం

జర్నలిస్టు కంటి చికిత్సకు దారపనేని సాయం

#DarapaneniChandrasekhar

ప్రజాశక్తి దినపత్రిలో ఒంగోలు టౌన్ విలేకరిగా పని చేస్తున్న జీ రవికుమార్ కు కళ్ల ఆపరేషన్ కోసం కనిగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ రూ.20 వేలు ఆర్ధిక సాయం చేశారు.

రవికుమార్ కు రెండు కళ్లకూ చూపు తగ్గింది. రెటీనాకు చెన్నైలో చికిత్స చేయించుకుంటున్నాడు. ఈ పాటికే సంస్థ కొంత సాయం చేసింది.

తదుపరి వైద్యం కోసం అవసరాన్ని ఏపిడబ్ల్యూజేఎప్ జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లారు.

వెంటనే ఆయన స్పందించి సాయం చేశారు. అడగ్గానే జర్నలిస్టుకు సాయం చేసిన ఏఎంసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ కు ఏపిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వీ బ్రహ్మం ధన్యవాదాలు తెలిపారు.

Related posts

కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్నిఏర్పాటు చేయాలి

Sub Editor

తిరునామం పెట్టాడు… నోట్లు దాచిపెట్టాడు

Satyam NEWS

డాక్టర్ సుధాకర్ సంఘటనపై సీబీఐ విచారణ

Satyam NEWS

Leave a Comment