31.2 C
Hyderabad
February 14, 2025 20: 49 PM
Slider శ్రీకాకుళం

పాతపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఎంజీఆర్

corona virus mask

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తన వంతుగా 3000  మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు సామాజికవేత్త మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం బస్టాండ్ లో ప్రయాణికులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆదివారం చేపట్టే జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా  పాల్గొనాలని కోరారు.

Related posts

ట్యాక్సీ డ్రైవర్ తో మహిళా ఎంపికి తీవ్ర అసౌకర్యం

Satyam NEWS

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు వినూత్న ప్రచారం

Satyam NEWS

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు రెండో సారి కోవిడ్

Satyam NEWS

Leave a Comment