42.2 C
Hyderabad
April 26, 2024 15: 14 PM
Slider శ్రీకాకుళం

పాతపట్నంలో మాస్కులు పంపిణీ చేసిన ఎంజీఆర్

corona virus mask

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామాజిక కార్యక్రమాల్లో భాగంగా తన వంతుగా 3000  మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు సామాజికవేత్త మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం బస్టాండ్ లో ప్రయాణికులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఆదివారం చేపట్టే జనతా కర్ఫ్యూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా  పాల్గొనాలని కోరారు.

Related posts

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

Satyam NEWS

గంజాయి సాగు లేదు….కానీ స‌ర‌ఫ‌రాకు యువ‌కుల‌ను వాడుకుంటున్నారు….!

Satyam NEWS

మైనారిటీ అమ్మాయిలపై అత్యాచారం చేసేవారిని ఎన్ కౌంటర్ చేయాలి

Satyam NEWS

Leave a Comment