37.2 C
Hyderabad
May 1, 2024 13: 26 PM
Slider కృష్ణ

కనక దుర్గ అమ్మవారిని దర్శించిన మంత్రి రోజా

ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గ అమ్మవారిని మంత్రి రోజా కుటుంబ సమేతంగా నేడు దర్శించుకున్నారు. మంత్రి రోజా కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదం, అమ్మ వారి చిత్రపటాన్ని దుర్గ గుడి ఈవో భ్రమరాంబ మంత్రి రోజాకు అందించారు.

Related posts

10 రెట్లు వేగంగా కరుగుతున్న హిమాలయాలు

Sub Editor

సీరియల్ చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Satyam NEWS

29 వేల మంది ఆడబిడ్డల ఆచూకీ పై ఆరా తియ్యండి

Satyam NEWS

Leave a Comment