40.2 C
Hyderabad
April 26, 2024 13: 22 PM

Tag : R K Roja

Slider కృష్ణ

కనక దుర్గ అమ్మవారిని దర్శించిన మంత్రి రోజా

Satyam NEWS
ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గ అమ్మవారిని మంత్రి రోజా కుటుంబ సమేతంగా నేడు దర్శించుకున్నారు. మంత్రి రోజా కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత...
Slider సినిమా

జబర్దస్త్ రోజా ఇక జబర్దస్త్ కు గుడ్ బై

Satyam NEWS
జబర్దస్త్ టివి కార్యక్రమంతో పాపులర్ అయిన ఒకనాటి హీరోయిన్ రోజా ఇప్పుడు మంత్రి అయ్యారు. మంత్రి కావాలనే తన చిరకాల వాంఛ నెరవేరడంతో ఇక ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పనున్నారు. జబర్దస్త్...
Slider చిత్తూరు

అయ్యో రోజా: ఉన్నపదవి ఊడబెరికిన జగనన్న

Satyam NEWS
ఫైర్ బ్రాండ్ లీడగర్ గా చెప్పుకునే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగనన్న షాక్ ఇచ్చాడు. మంత్రి పదవి ఆశించిన రోజాకు ఆ పదవి దక్కలేదు సరికదా ఏపీఐఐసీ చైర్మన్ పదవి...
Slider చిత్తూరు

చంద్రబాబు చేసిన ద్రోహాన్ని రైతులు మర్చిపోలేకపోతున్నారు

Satyam NEWS
చంద్రబాబు ప్రభుత్వం రైతులను చేసిన మోసాన్ని ఇప్పటి వరకూ ఎవరూ మర్చిపోలేకపోతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా అన్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
Slider ముఖ్యంశాలు

చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

Satyam NEWS
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో రెండు మేజర్‌ ఆపరేషన్లు జ‌రిగాయి. ఈ రోజు ఆమెను వైద్యులు ఐసీయూ నుంచి సాధార‌ణ‌ వార్డుకు తరలించారు. ఆప‌రేష‌న్లు జ‌రిగిన నేప‌థ్యంలో రెండు వారాల...
Slider ప్రత్యేకం

స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్:ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా

Satyam NEWS
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఎంపీ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయనగరానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మైన్ రోజా మీడియా తో మాట్లాడారు. లోక్...
Slider ప్రత్యేకం

టెన్షన్ టెన్షన్: ఆ రెండు పదవుల కోసం భారీ క్యూ

Satyam NEWS
కౌన్సిల్ రద్దు నిర్ణయం, రాజ్యసభ ఎన్నికలు…ఈ రెండు సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా...
Slider ఆంధ్రప్రదేశ్

ఒక మహిళ వాడే పదజాలమేనా అది రోజా?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నీడలో పెరిగి ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న సినీ నటి రోజా తన స్థాయి తెలుసుకోవడం మంచిదని తెలుగు మహిళ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ఒక మహిళ...