26.7 C
Hyderabad
April 27, 2024 08: 04 AM
Slider హైదరాబాద్

కొడుకును చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తల్లి

#Murder crime

అత్యంత విషాదకరమైన సంఘటన హైదరాబాద్ శివరులోని శాతవాహన కాలనీలో జరిగింది. ఒక తల్లి తన కుమారుడిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి శాతవాహన కాలనీ లో నివసించే మమత అనే 25 ఏళ్ల వివాహిత మూడు అంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అంతకు ముందే ఆమె తన కన్న కొడుకు అయిన మూడు సంవత్సరాల రియాన్ష్ ను హత్య చేసింది. భర్త వేధింపుల కారణంగానే మమత ఈ దారుణానికి పాల్పడిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Related posts

ప్రభుత్వాల ఏర్పాటుకు బి‌జే‌పి కసరత్తు

Sub Editor 2

టీ20 ప్రపంచ కప్‌ నుంచి పేలవమైన ఆటతో కోహ్లీ సేన ఔట్

Sub Editor

పోలీస్ రాజ్: కులం వివరాలు అడిగి అరెస్టు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment