28.7 C
Hyderabad
April 26, 2024 07: 56 AM
Slider ముఖ్యంశాలు

ఈడి కేసులో హైకోర్ట్ కు నామా

#nama

ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కేసులో టి‌ఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ కేసును కొట్టివేయాలని నామా నాగేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని కోర్టును కోరారు. రాంచీ ఎక్స్ ప్రెస్‌ హైవే కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో నామా పేర్కొన్నారు. 2009లోనే మధుకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు రాజీనామా చేసినట్లు తెలిపారు. సీబీఐ, ఎఫ్‌ఐఆర్‌, చార్జిషీట్‌లోనూ తన పేరు లేదని పిటిషన్‌లో నామా పేర్కొన్నారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.

Related posts

సోము వీర్రాజుకు చుక్కలు చూపించిన ఏపి పోలీసులు…!

Satyam NEWS

నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

Satyam NEWS

విజయనగరంలో డిప్యూటీ సీఎం రాజన్న దొర….అనుకోకుండా కార్యక్రమాలు

Satyam NEWS

Leave a Comment