37.2 C
Hyderabad
April 26, 2024 19: 59 PM
Slider గుంటూరు

పొన్నపాటి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాసు వెంకట కృష్ణారెడ్డి

#kasukrishnareddy

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నపాటి పేరి రెడ్డి ఈ తరానికి ఆదర్శనీయుడని మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.

గుంటూరు జిల్లా లింగంగుంట్ల గ్రామంలో స్వర్గీయ పొన్నపాటి పేరి రెడ్డి విగ్రహాన్ని కాసు వెంకట కృష్ణారెడ్డి ఆవిష్కరించారు.

గత తరం విలువలను ఈ తరం వారు గుర్తుంచుకోవాలని, వాటిని పాటించాలని ఈ సందర్భంగా కాసు వెంకట కృష్ణారెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లిఖార్జున రావు, పొన్నపాటి ఈశ్వర్ రెడ్డి, కపిలవాయి విజయ్ కుమార్ లింగంగుంట్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

మీర్ పేట కేసులో 6గురు అరెస్ట్

Bhavani

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు

Satyam NEWS

పాము కాటుకు ఆదివాసీ గిరిజన మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment