28.2 C
Hyderabad
May 24, 2025 09: 40 AM
Slider తూర్పుగోదావరి

రాజమండ్రి సెంట్రల్ జైలు లో 10 మందికి కరోనా

#RajahmendryCentralJailNew

రాజమండ్రి సెంట్రల్ జైలు ను కరోనా వదలడం లేదు. తాజా గా 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు సెంట్రల్ జైలు లో 52 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

సెంట్రల్ జైలు లో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి ఇప్పటికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇంకా 900 పరీక్షల రిపోర్ట్ లు పెండింగ్ లో ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో మూలాఖత్ ను అధికారులు నిలిపివేశారు.

Related posts

చంద్రబాబుకి జై కొట్టిన మరో వైసీపీ ఎమ్మెల్సీ

Satyam NEWS

సిఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన శాసనసభ్యుడు సైదిరెడ్డి

Satyam NEWS

ఇ ఎస్ ఐ సి ఆసుపత్రి సిబ్బందికి వేధింపుల కరోనా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!