32.7 C
Hyderabad
April 27, 2024 02: 05 AM
Slider కరీంనగర్

ఇటుక బట్టి యజమాని కిడ్నాప్ కేసును ఛేదిస్తాం

ramagundam 26

ఇటుక బట్టి యజమాని సిద్దయ్యను కిడ్నాప్ చేసి 8.5 లక్షల రూపాయలు తీసుకుని పరారైన కిడ్నాపర్లను పట్టుకుంటామని రామగుండం పోలిస్ కమీషనర్  వి.సత్యనారయణ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి కిడ్నాప్ జరగగా నేడు పోలిస్ కమీషనర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఎవరిపైన ఐనా అనుమానం ఉన్నదా, మీకు  ఎవరైనా శత్రువులు ఉన్నారా, గతంలో ఇటుక బట్టీల వద్ద కాని, ఇంటి వద్ద గాని ఎవరైన అనుమానంగా కనిపించారా,  అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కారులో ఉన్న సమయంలో వారు ఏ  భాషలో ఎక్కవగా  మాట్లాడారు, ఇంకెవరికైనా ఫోన్ లో మాట్లాడారా అప్పుడు  ఏ బాష లో మాట్లాడారు  సిద్దయ్య ని  అడిగి తెలుసుకొన్నారు. నిందితులను పట్టుకుంటామని బాధితుల కు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే కిడ్నాప్ కేసును చేదిస్తామన్నారు.

Related posts

మంట రగిల్చిన మంత్రి వర్గ విస్తరణ: ఒకరు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ఆశ్రద్ధ వహించ వద్దు

Sub Editor 2

సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు పునాది ఆనాటి మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment