32.7 C
Hyderabad
April 27, 2024 01: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

ajayakallam

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జరుగుతున్న యుద్ధంలో రోబో వాకర్స్ పాలుపంచుకుంది. ప్లాస్టిక్ భూతం తరిమికొట్టేందుకు అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి సందర్భాన్ని రోబో వాకర్స్ ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమానికి వినియోగించుకుంది. రోబో వాకర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా క్లాత్ బేగ్ ల  వాడకం ఫై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాత్ బ్యాగ్ లను పంపిణి  చేశారు. స్వచ్ఛంద సంస్థలు మానవాళి మనుగడకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా రోబో వాకర్స్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమానికి ఆయన అభినందనలు తెలిపారు.

Related posts

భావోద్వేగానికి గురైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

సర్ధార్ సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారాన్ని చేపట్టాలి

Satyam NEWS

దేశాన్ని ఏకం చెయ్యడమే రాహుల్ యాత్ర లక్ష్యం

Murali Krishna

Leave a Comment