28.2 C
Hyderabad
December 1, 2023 18: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

అజేయకల్లం ఆధ్వర్యంలో క్లాత్ బ్యాగ్ ల పంపిణీ

ajayakallam

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై జరుగుతున్న యుద్ధంలో రోబో వాకర్స్ పాలుపంచుకుంది. ప్లాస్టిక్ భూతం తరిమికొట్టేందుకు అందరూ చేయి చేయి కలపాలని పిలుపునిచ్చింది. గాంధీ జయంతి సందర్భాన్ని రోబో వాకర్స్ ఈ ప్రకృతి పరిరక్షణ కార్యక్రమానికి వినియోగించుకుంది. రోబో వాకర్స్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా క్లాత్ బేగ్ ల  వాడకం ఫై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్లాత్ బ్యాగ్ లను పంపిణి  చేశారు. స్వచ్ఛంద సంస్థలు మానవాళి మనుగడకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. గాంధీ జయంతి సందర్భంగా రోబో వాకర్స్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమానికి ఆయన అభినందనలు తెలిపారు.

Related posts

అమ్మ పై అత్యాచారం…. సమాజం సిగ్గుపడాలి

Satyam NEWS

438 వ రోజు కృష్ణాయపాలెంలో రైతుల నిరసన దీక్ష

Satyam NEWS

Analysis:కదనం వైపు కదులుతూ శాంతి వచనం పలుకుతూ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!