38.2 C
Hyderabad
April 27, 2024 15: 20 PM
Slider ఆధ్యాత్మికం

శబరిమలలో పోటెత్తిన భక్తులు

#sabarimala

శబరిమల స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగి పోతున్నది. అక్కడ ఇసుక వేస్తే రాలని పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం పంపా నది, శబరిమల సన్నిధానం వద్ద భారీగా అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు చేరుకోవడం జరిగింది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ.. శబరిమల మారు మోగుతుంది.

Related posts

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణకు ఘన నివాళి

Satyam NEWS

గాంధీ విగ్రహం ముందు అమరవీరులకు నివాళులు

Satyam NEWS

వైద్యశాలలో స్కానింగ్ సెంటర్,రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment