ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ఇన్చార్జిగా ములుగు మండలానికి చెందిన రాసమల్ల సురేందర్ ను నియమిస్తూ ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఈరోజు నియామక ఉత్తర్వులు ఆయనకు అందజేశారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో బీసీ సెల్ క్రియాశీలక పాత్ర పోషించాలని జడ్పీ చైర్మన్ ఆయనకు సూచించారు. తనకు జిల్లా బీసీ సెల్ ఇంఛార్జి బాద్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షునికి ఈ సందర్భంగా సురేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post