27.7 C
Hyderabad
May 4, 2024 10: 47 AM

Tag : BJP Telangana

Slider నిజామాబాద్

కమలం గూటికి సుభాష్ రెడ్డి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ కి షాక్

Satyam NEWS
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పిసిసి డెలిగేట్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి నేడు కమలం గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
Slider ముఖ్యంశాలు

బిఆర్ఎస్ లో చేరిన బిజెపి నేత

Satyam NEWS
వనపర్తి జిల్లా బిజెపి అధికార ప్రతినిధి ఎ. సంతోష్ కుమార్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు. వనపర్తి పాతకోట 16వ వార్డుకు చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు...
Slider నిజామాబాద్

సొంతింటి కల నెరవేరుస్తా: బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి

Satyam NEWS
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం ద్వారా మహిళలకు సొంతింటి కలను నెరవేరుస్తామని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్లో సుమారు 5...
Slider సంపాదకీయం

తెలంగాణలో బీజేపీ అసలు ప్లాన్ ఏమిటి?

Satyam NEWS
తెలంగాణ లో బీజేపీ ఆడుతున్న గేమ్ ఎవరికి అర్ధం కావడం లేదు. తెలంగాణలో బీజేపీ సొంతంగా గెలువాలనుకుంటున్నదా? లేక కేసీఆర్ కు సాయం చేయాలనుకుంటున్నదా అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ లో బీజేపీ...
Slider ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్రం లో కుటుంబ పాలన సాగుతోంది…!

Satyam NEWS
తెలంగాణ యువత దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో దూసుకుపోతోందని హైదరాబాద్ లోని హోటల్ సవేరాలో అన్నారు. తెలంగాణలో గత పదేళ్లుగా నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతోందని పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ...
Slider ముఖ్యంశాలు

ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని ఎలా చెప్తారు..?

Satyam NEWS
ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ విఫలమే కారణమని ఎలా చెప్తారని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి డిసిపిని ప్రశ్నించారు. దానికి సబందించి ఏవైనా ఆధారాలు ఉన్నాయా చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా...
Slider నిజామాబాద్

లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేత

Satyam NEWS
బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ నిజామాబాద్ వెళ్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొడానికి రావడంతో లబాణా నాయకులు లక్ష్మణ్ ను కలిశారు. తమ సమస్యలు ప్రధాని మోడీ దృష్టికి...
Slider ముఖ్యంశాలు

మోడీ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ లో కలవరం ఎందుకు

Satyam NEWS
అభివుద్ధి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోడీ వస్తే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కలవర పడుతున్నాయని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ ప్రశ్నించారు. నిజామాబాదులో రేపు ప్రధాని...
Slider హైదరాబాద్

మాదిగలను మోసం చేసిన బీజేపీ

Satyam NEWS
బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలను 29 సంవత్సరాలుగా మోసం చేస్తుందని  హైదరాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ ఇంచర్జి ఎడవెల్లి యాదయ్య మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో తక్షణమే ప్రవేశపెట్టాలని...
Slider నిజామాబాద్

మహిళా బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం

Satyam NEWS
కేంద్రం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు...