32.2 C
Hyderabad
May 12, 2024 20: 26 PM

Tag : Carona Virus

Slider ప్రత్యేకం

కరోనా ఎఫెక్ట్: స్కూళ్లు బహిరంగ స్థలాలు, బార్లు, క్లబ్బులు బంద్

Satyam NEWS
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏ పరిస్థితిని అయినా సరే ఎదుర్కొనడానికిం సిద్ధంగా  ఉందని ఆయన తెలిపారు. ప్రగతి భవన్...
Slider నిజామాబాద్

క్లీన్లీ నెస్: పరిసరాల పరిశుభ్రతే మన ఆరోగ్య రహస్యం

Satyam NEWS
ప్రతి ఒక్కరూ ఇంటిలో ఇంటి పరిసరాలలో చుట్టు పక్కల శుభ్రత పాటించాలని వాజిద్ నగర్ గ్రామ సర్పంచ్ అనుయ లక్ష్మీనారాయణ అన్నారు. బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్  గ్రామంలో కరోనా వైరస్ పై ప్రత్యేక...
Slider నిజామాబాద్

పుల్కల్ వాజిద్ నగర్ పాఠశాలల్లో కరోనా వైరస్ పై అవగాహన

Satyam NEWS
కామారెడ్డి  జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు బాన్స్ వాడ డివిజన్ పరిధిలో ని పాఠశాల  హాస్టల్లో కరోనా(కోవిడ్-19) వైరస్ వ్యాధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రావణ్...
Slider ముఖ్యంశాలు

స్టుపిడిటీ: కరోనా మృతుడు కలిసిన 100 మంది ఎవరు?

Satyam NEWS
కరోనా వైరస్ సోకడంతో నిన్న మరణించిన కల్బుర్గి వాసి హైదరాబాద్ లో సుమారు 100 మందిని కలిశాడని అధికారుల విచారణలో తేలింది. చికిత్స కోసం కేర్ ఆసుపత్రికి వచ్చిన ఆ కరోనా వైరస్ రోగి...
Slider జాతీయం

ఎలారమింగ్: కరోనా వైరస్ తో రెండో వ్యక్తి మృతి

Satyam NEWS
కరోనా వైరస్ మరో ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల మహిళ ఒకరు ఢిల్లీలో మరణించారు. దేశంలో ఇది రెండో మరణం. ఆమెకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్నాయి. వాటితో...
Slider ముఖ్యంశాలు

రెడ్ ఎలర్ట్: కడప లో రెండు కరోనా అనుమానిత కేసులు

Satyam NEWS
కడప రిమ్స్‌లో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మక్కా నుంచి నగరానికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమె జలుబు,...
Slider నిజామాబాద్

గుడ్ వర్క్: కరోనా వైరస్ పై పిల్లలకు అవగాహనా కార్యక్రమం

Satyam NEWS
కరోనా(కోవిడ్-19) వైరస్ గురించి బిచ్కుంద మండలంలో వివిధ పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహించారు. కామారెడ్డి డిఎంహెచ్ఓ, బాన్సువాడ డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆరోగ్య బోధకుడు దస్థిరాం, సబ్ యూనిట్...
Slider ప్రత్యేకం

కరోనా ఫోన్: ఖళ్లు ఖళ్లు దగ్గు ట్యూన్‌తో కాలయాపన

Satyam NEWS
కరోనా వైరస్ సంగతి ఏమో కానీ ఫోన్ చేయాలంటే భయం పుడుతున్నది. ఎన్ని సార్లు ఫోన్ చేస్తే అన్ని సార్లు కరోనా మెసేజ్ రావడం వినియోగదారులకు విసుగు పుట్టిస్తున్నది. ఎవరికి ఫోన్‌ చేసినా మూడు...
Slider తెలంగాణ

శంషాబాద్ ఎయిర్ పోర్టులో రికార్డు స్థాయిలో స్క్రీనింగ్

Satyam NEWS
విదేశాల నుంచి వచ్చే వారు, మన దేశంలోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కోవిడ్ 19 స్క్రీనింగ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఎంతో వేగంగా జరుగుతున్నది. నిన్న ఒక్క రోజులో ఎయిర్ పోర్టు...
Slider గుంటూరు

కరోనా విషయం లో భయబ్రాంతులకు లోను కావద్దు

Satyam NEWS
రోడ్డు సేఫ్టీ-యన్. జి. ఓ సంస్థ తయారు చేసిన కరోనా వైరస్ రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తో కూడిన గోడ పత్రికలను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ...