40.2 C
Hyderabad
May 2, 2024 18: 22 PM

Tag : China troops

Slider ప్రపంచం

Analysis: సరిహద్దుల్లో చెత్త గేమ్ ఆడుతున్న చైనా

Satyam NEWS
భారత్ చైనా సంబంధాల్లో చైనా డబుల్ గేమ్ ఆడుతూ  ద్వంద్వనీతినే ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో భారత భూభాగాలను ఆక్రమించుకోవడమే ప్రధాన లక్ష్యంగా, అలజళ్ళు, అల్లర్లు సృష్టిస్తూ భారత్ ను ఇబ్బంది పెడుతూ,  బలహీనపరచాలనే ఎజెండాతోనే ముందుకు...
Slider ప్రపంచం

చొచ్చుకువచ్చిన చైనా ఇప్పుడు గగ్గోలు పెడుతోంది

Satyam NEWS
సరిహద్దుల్లో భారత్ విధ్వంసానికి పాల్పడుతున్నదని చైనా గగ్గోలు పెడుతున్నది. ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చలకు అనుగుణంగా భారత్ చర్యలు తీసుకోగా చైనా వాటిని ఉల్లంఘించింది. తూర్పు లద్దాక్ కు చెందిన...
Slider ప్రపంచం

మళ్లీ కుక్క బుద్ధి ప్రదర్శించిన చైనా

Satyam NEWS
చైనా తన కుక్క బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. భారత సైనికాధికారులతో చర్చలు జరుపుతూనే మరో వైపు భారత భూభాగంలోకి చొచ్చుకుని వస్తూనే ఉన్నది. రెండు రోజుల కిందట చైనా తూర్పు లద్దాక్ లోకి చొచ్చుకువచ్చినట్లు...
Slider ప్రపంచం

ముష్టియుద్ధంలో చైనా తరపున ఎంత మంది చనిపోయారో తెలిసిపోయింది

Satyam NEWS
లద్దాక్ లో చైనాతో జరిగిన ముష్టియుద్ధంలో భారతీయ సైనికులు 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. మరి చైనా రెడ్ ఆర్మీకి చెందిన వారు ఎంత మంది చనిపోయారు? ఈ విషయం అత్యంత రహస్యంగా...
Slider ప్రపంచం

ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి మళ్లుతున్న చైనా, భారత్

Satyam NEWS
చైనా భారత్ ల మధ్య జరుగుతున్న సైనిక అధికారుల స్థాయి చర్చలు కొంత మేరకు ఫలితం ఇస్తున్నాయి. ఇరు దేశాల సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి కనీసం మూడు కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని నిర్ణయించారు....