కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కొంటుపడిందని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయి జన్ శేఖర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ నగర్ బాబా నగర్...
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి కమ్యూనిటీ, పారా మెడికల్ శిక్షణ తరగతులు పునః ప్రారంభించి, పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందించి న్యాయం చేయాలని హుజూర్ నగర్ డివిజన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్...
కామారెడ్డి జిల్లా కేంద్రానికి నేడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందించనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి తరపున...
ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మందముల పరమేశ్వర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం కాంగ్రెస్ నాయకులతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని 10వ,వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులతో కలిసి బుధవారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో 6...
కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడొచ్చామన్న సంగతి పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందా లేదా అనేది లెక్కలోకి తీసుకోవాలని, బిఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ దిగిందా లేదా అనే లెక్కలోనే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త...
కామారెడ్డిలో నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉండగా ఆయనకు పోటీగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిల్చున్నారు. ఇక్కడ ఉన్న షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి...
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తెలంగాణ జన సమితి నియోజకవర్గం ఇంచార్జీ దొంతిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలంగాణ జన సమితి 7 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం హుజూర్ నగర్ టౌన్ హాల్ నందు...
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని, ఉప్పల్ గల్లీల్లో పుట్టిన మీ పెద్ద కొడుకుగా ఆశీర్వదించండి అని ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం డివిజన్...