కరోనా వైరస్ నుంచి రక్షణకు మహాస్త్రంగా, మహాకవచంగా అభివర్ణించే ‘వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జనవరి 16వ తేదీన దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సర కాలంలో 156...
కరోనా టీకాలు వేయించుకోని 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న టీనేజర్లను పాఠశాలల్లోకి అనుమతించేది లేదని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. గత పక్షం రోజులుగా కరోనా కేసులు భారీగా...
ప్రతి ఒకరు బూస్టర్ డోస్ తీసుకోవాలని కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్ అన్నారు. గురువారం సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి చెప్పల్ బజార్ లోని క్వాలిటీ అపార్ట్మెంట్ లో...
15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులు కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు పిల్లలను ప్రోత్సహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మండల విద్యాధికారి సైదానాయక్ తెలియజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్...
ప్రభుత్వం 15 సం.ల నుండి 18 సంవత్సరముల వయస్సు కలిగిన వారు స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొనే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్...
పిల్లలకు కొవిడ్ టీకా సోమవారం నుంచి ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ కోసం 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల వివరాలను కొవిన్ పోర్టల్లో...
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఆరోగ్య ఉప కేంద్ర వైద్య సిబ్బంది ఇంటింటికీ కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా హుజూర్ నగర్ లోని వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్ అందించేందుకు పొలంబాట పట్టారు. ఈ...
ఆరోగ్య శాఖకు చెందిన మహిళా ఉద్యోగస్తులు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ నివారణ టీకాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారిపట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ ఆనంద్ కుమార్...
కోవిడ్ బారిన పడకుండా తమ బాధ్యతగా ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకాలు తప్పకుండా తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఆరోగ్య బోధకులు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం బిచ్ కుంద మండలంలోని శాంతాపూర్, చిన్న దడ్గీ,...
అర్హత కలవారు ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకూడదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున మునిసిపల్ పరిధిలోని టిఎన్జిఓ భవనం(సెంట్రల్ గార్డెన్) లో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ పంపిణీ...