కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య అకాల మరణం చెందడం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని టి పీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎస్.జైపాల్ రెడ్డి అని మాజీ ఎంపి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. జైపాల్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆయన నేడు...
ఖాళీ చేసిన సెక్రటేరియేట్ భవనాలను తాత్కాలికంగానైనా కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించాలని అన్ని రాజకీయ పార్టీలూ చేసిన వినతిని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు...
రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్ఎంసిపరిధి లో ఆందోళనకంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కరోనా రాష్ట్రమంతా విజృంభిస్తూ ఉందని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి అన్నారు. రెండు రోజుల పాటు దినసరి...
కరోనా విజృంభిస్తున్నా మద్యం షాప్ లను రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు పెంచడం ప్రభుత్వ మూర్ఖపు చర్య అని టీపీసీపీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. కరోనా తీవ్రంగా పెరుగుతున్న...
కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు పోతున్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. నిన్న ఒకే రోజు 730 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నదని...
జడ్చర్ల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, బాదేపల్లి మాజీ సింగిల్విండో చైర్మన్ రామచంద్రారెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత డాక్టర్ మల్లురవి దిగ్భ్రాంతి...
కరోనా కేసులను ఆరోగ్య శ్రీ కిందకు తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్ల రవి విడిమాండ్ చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఆదాయం లేని...
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అని పిస్తున్నదని పార్లమెంటు మాజీ సభ్యుడు, పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న వారిని,...
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను నిరంకుశంగా అణచివేయాలని చూడటం ఎంత వరకూ సమంజసమో ప్రజలు ఆలోచించాలని మాజీ పార్లమెంటు సభ్యుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు...