Tag : Dr.Mallu Ravi

Slider హైదరాబాద్

హుజూరాబాద్ కోసమే కేసీఆర్ దళిత స్కీమ్

Satyam NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది దళితులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు...
Slider మహబూబ్ నగర్

కలిసి పనిచేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం

Satyam NEWS
ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల నాడి తెలుసుకొని ప్రజల గొంతుగా ఉద్యమించే రేవంత్ రెడ్డి కి ఏఐసీసీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షులుగా నియమించడం సముచిత నిర్ణయమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం టీపీసీసీ...
Slider ముఖ్యంశాలు

కోటి రూపాయలతో రేవంత్ రెడ్డి కరోనా ఆసుపత్రి

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు ఏ రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. తన ఎంపీ నిధులు కోటి రూపాయలతో పాటు పలువురి వద్ద విరాళాలు చేపట్టి బొల్లారంలో ఆయన...
Slider మహబూబ్ నగర్

జానారెడ్డిని విమర్శించే స్థాయి కేసీఆర్ కు లేదు

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిఎం పదవిని త్యాగం చేసిన నాయకుడు కుందూరు జానారెడ్డి అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని సిఎం కేసీఆర్ విమర్శించడం తగదని ఆయన...
Slider మహబూబ్ నగర్

కేసీఆర్ ఎంత మొత్తుకున్నా పీవీ మావాడే

Satyam NEWS
టిఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావు ఫోటో తో...
Slider మహబూబ్ నగర్

సోమశిల జియో సెల్ సేవలకు అనుమతి కోరిన మల్లు రవి

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాచిన  కొల్లాపూర్ నియోజకవర్గం లోని  సోమశిల గ్రామంలో  జియో సెల్ టవర్ పూర్తయి 3 సంవత్సరాలు కావొస్తున్నా నేటికీ వాటి సేవలు అందుబాటులోకి రానందున  ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు...
Slider ముఖ్యంశాలు

‘‘రేవంత్ రెడ్డిని నేను బహిరంగంగానే సపోర్టు చేశాను’’

Satyam NEWS
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫార్సు చేసిన బహిరంగంగానే చెప్పిన తనపై విమర్శలు చేయడం సీనియర్ నాయకుడైన విహెచ్ కి తగదని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ...
Slider ముఖ్యంశాలు

కరోనా నుంచి కోలుకున్న డాక్టర్ మల్లు రవి

Satyam NEWS
ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి. డాక్టర్ మల్లురవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనునిత్యం ప్రజలతో ఉండే డాక్టర్ మల్లు రవి...
Slider మహబూబ్ నగర్

ప్రలోభాలతో కాంగ్రెస్ వారిని చేర్చుకుంటున్న కొల్లాపూర్ ఎమ్మెల్యే

Satyam NEWS
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమైన నాయకులను ప్రలోభ పెట్టి తీసుకుంటున్నారని మాజీ ఎంపి, పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్...
Slider మహబూబ్ నగర్

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి తీరని లోటు

Satyam NEWS
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం తీరని లోటని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని,...