తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పుడు దళిత బంధు అంటూ కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నారని, ఇది దళితులను మోసం చేయడం తప్ప మరొకటి కాదని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు...
ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల నాడి తెలుసుకొని ప్రజల గొంతుగా ఉద్యమించే రేవంత్ రెడ్డి కి ఏఐసీసీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షులుగా నియమించడం సముచిత నిర్ణయమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. అధిష్ఠానం టీపీసీసీ...
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్లమెంటు సభ్యుడు ఏ రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. తన ఎంపీ నిధులు కోటి రూపాయలతో పాటు పలువురి వద్ద విరాళాలు చేపట్టి బొల్లారంలో ఆయన...
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిఎం పదవిని త్యాగం చేసిన నాయకుడు కుందూరు జానారెడ్డి అని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని సిఎం కేసీఆర్ విమర్శించడం తగదని ఆయన...
టిఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో ఏ ఒక్క ప్రజా సంక్షేమ, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడి పోతామనే భయంతో మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు పివి నరసింహారావు ఫోటో తో...
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాచిన కొల్లాపూర్ నియోజకవర్గం లోని సోమశిల గ్రామంలో జియో సెల్ టవర్ పూర్తయి 3 సంవత్సరాలు కావొస్తున్నా నేటికీ వాటి సేవలు అందుబాటులోకి రానందున ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు...
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని సిఫార్సు చేసిన బహిరంగంగానే చెప్పిన తనపై విమర్శలు చేయడం సీనియర్ నాయకుడైన విహెచ్ కి తగదని పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ...
ఇటీవల పలు కార్యక్రమాలలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి. డాక్టర్ మల్లురవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అనునిత్యం ప్రజలతో ఉండే డాక్టర్ మల్లు రవి...
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న ముఖ్యమైన నాయకులను ప్రలోభ పెట్టి తీసుకుంటున్నారని మాజీ ఎంపి, పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్...
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మరణం తీరని లోటని తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి తనకు ఎంతో సన్నిహితుడని,...