రైతుల పట్ల ప్రధాని పట్టనట్లు వ్యవహరించటం తగదు
కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడాలని,దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా రైతులందరూ సంఘటితం కావాలని సూర్యాపేట జిల్లా రైతు సంఘం జిల్లా నాయకుడు పులి చింతల వెంకటరెడ్డి...