వైఖానస ఆగమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గా రంగ భట్రాచార్యులు
వైఖానస ఆగమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన నరగిరినాధుని రంగ భట్రాచార్యులు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తూమాటి శ్రీనివాసాచార్యులు, గౌరవాధ్యక్షుడు గా అర్వపల్లి రాంబాబు,...