జీవో నెంబరు ఒకటి ని రాష్ట్ర హైకోర్టు ఈ నెల 23 వరకూ నిలుపుదల చేయడం జగన్ ప్రభుత్వానికి తీరని దెబ్బగానే చెప్పాలి. హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఎన్ని వచ్చినా...
రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పది హేను నెలల జీతాలకు గాను ముష్టి మూడు నెలల జీతం వేస్తారా అంటూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట గ్రీన్ అంబాసిడర్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ...
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న బటన్ యవ్వారంతో లబ్ధిదారులను మోసం చేస్తోందని జనసేన పార్టీ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా గంట్యాడ లోని ఓ రిసార్ట్...
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న బటన్ యవ్వారంతో లబ్ధిదారులను మోసం చేస్తోందని జనసేన పార్టీ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయనగరం జిల్లా గంట్యాడ లోని ఓ రిసార్ట్...
విజయనగరం కలెక్టరేట్ ముందు తెలుగుయువత నాయకులు నిరసన తెలియజేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధికి కార్పోరేషన్ల ద్వారా రుణాలివ్వాలని, బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,జిల్లాలో పారిశ్రామిక క్యారిడార్...
జగన్ ప్రభుత్వం కొత్తగా మంచి నీటి పధకాలను తెచ్చే పరిస్థితి కనిపించటం లేదని విజయనగరం జిల్లా టీడీపీ నేతలు ఆరోపించారు. అలాగే విజయనగరం కు సరఫరా అవుతున్న మంచి నీటి పధకం లో పరిశీలన...
జగన్ ప్రభుత్వం మైనారిటీ లకూ చేసింది ఏమీ లేదని…అంతా శూన్యమేనని…తెలుగు దేశం పార్టీ విజయనగరం మైనారిటీ విభాగం ఆరోపించింది. డిప్యూటీ సీఎం అంజాద్ బాష ,వక్ఫ్ బోర్డు చైర్మన్, అలాగే విశాఖ మర్రిపాలెంకు చెందిన...