రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి
కడప జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్ లో ఇంకా మెరుగైన వసతులకై వైద్యులతో ఆర్డీఓ ధర్మచంద్రా రెడ్డి సమాలోచనలు చేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు ఆదేశాల మేరకు రిమ్స్...