అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ కస్తూర్బ గాంధీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిని సి ఐ టి యు జిల్లా కమిటి ఘనంగా సన్మానించింది. ప్రిన్సిపాల్ తో బాటు...
ప్రకాశం జిల్లా దొనకొండ కస్తూరిబా స్కూల్ లో గత రాత్రి 14 మంది బాలికలకు అస్వస్థత గురయ్యారు. పిల్లలకు దగ్గు,జలుబు ఉండటం తో ఉపాధ్యాయులు మిరియాలు,పసుపు కలిపిన పాలు ఇచ్చారు. అవి తాగిన కొంతసేపటికి...
ప్రభుత్వ కొలువు దొరికితే జీవితానికి భద్రత లభిస్తుందని గంపెడాశ తో కస్తూరీ బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పార్ట్ టైమ్ అధ్యాపకులుగా విధుల్లో చేరిన పలువురు అష్టకష్టాలు పడుతున్నారు. పేరుకే పార్ట్ టైమ్ కొలువని...
కేజీబీవీ కళాశాల విద్యార్థులకు,అధ్యాపకులకు కరోనా వైరస్ రాదా? అవును అంటున్నారు రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు. ఇక వివరాల్లోకి వెళితే ప్రతి జిల్లాలో 15 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ కేజీబీవీ, బాలికల కళాశాలలు...