ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్.జి రాం (80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్. జి రాం జగిత్యాలలోని ఆయన స్వగృహంలో...
ప్రకాశం జిల్లా దొనకొండ కస్తూరిబా స్కూల్ లో గత రాత్రి 14 మంది బాలికలకు అస్వస్థత గురయ్యారు. పిల్లలకు దగ్గు,జలుబు ఉండటం తో ఉపాధ్యాయులు మిరియాలు,పసుపు కలిపిన పాలు ఇచ్చారు. అవి తాగిన కొంతసేపటికి...
*యశోదా ఆసుపత్రి లో పరీక్షలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అస్వస్తతకు గురయ్యారు. శుక్రవారం యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సిన ఆయన అనారోగ్యం కారణంగా తన పర్యటనను రద్దు చేసుకొని హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోధా...