తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు గతంలో మాదిరిగా వేచి చూసే ధోరణి అమలు చేయడం లేదు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించని వారిని, పార్టీలోని ఇతర నాయకులతో కలిసి పని చేయడం ఇష్టం లేని...
కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడడం కోసం వెంటనే మొబైల్ రైతు బజార్ లను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు నిత్యావసరాలను చేరవేయాలని కేశినేని శ్వేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలోని రైతు...