35.2 C
Hyderabad
April 27, 2024 12: 07 PM

Tag : apassemblyelections

Slider కృష్ణ

విజయవాడలో భారీగా నగదు పట్టివేత

Satyam NEWS
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్...
Slider ముఖ్యంశాలు

చంద్రబాబు తో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ

Satyam NEWS
తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది. మలివిడత అభ్యర్థుల ఎంపిక సహా వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు వీరిద్దరూ చర్చించారు....
Slider ముఖ్యంశాలు

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్: ముకేశ్ కుమార్ మీనా

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
Slider తూర్పుగోదావరి

కొత్తపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

Satyam NEWS
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థానిక పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కవాతు నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని శాంతి...
Slider ప్రత్యేకం

ఏపిలో బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధం?

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం అయ్యింది. 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను పెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ మేరకు రాష్ట్రంలోని లోక్ సభ...
Slider కడప

ప్రజలు వైసీపీ ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు

Satyam NEWS
జగన్ రెడ్డిని ఓడించేందుకు జనం సిద్ధం గా ఉన్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
Slider సంపాదకీయం

షర్మిల టార్గెట్ ఆస్తులా? ఓట్లా?

Satyam NEWS
వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిలా రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతో దూకుడుగా వెళుతున్నారు. ఆమె అన్నయ్య, రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్...
Slider ముఖ్యంశాలు

అఖిలపక్ష సమావేశం నిర్వహించిన ఎన్నికల సంఘం

Satyam NEWS
ఓటర్ల తుది జాబితా నేడు ప్రకటించిన నేపథ్యంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా  సోమవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగేంత...
Slider చిత్తూరు

దొంగ ఓటరు కార్డులపై ఎన్నికల సంఘం కళ్లు మూసుకుంటే ఎలా?

Satyam NEWS
తిరుపతిలో 30 వేల దొంగ ఓటరు కార్డులను ఎవరి సహకారంతో ఏ ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేశారు? అన్న కోణంలో కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపితే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని...
Slider కడప

మేడా మల్లికార్జున రెడ్డి కి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ?

Satyam NEWS
ఉమ్మడి కడప జిల్లా రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కీలకమైన రాజంపేట నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తిరిగి టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా ఆయన టీడీపీ...