ఎన్నికల విధుల పట్ల అధికారులు పూర్తి అవగాహన కల్గిఉండాలని ఖమ్మం నగర పాలక సంస్థ కమీషనర్, ఖమ్మం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆదర్శ్ సురభి అన్నారు. భారత ఎన్నికల సంఘం, ఢిల్లీ నుండి తెలంగాణ...
స్ట్రాంగ్ రూం వద్ద 24 గంటల పటిష్ట బందోబస్తు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్, సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటుచేసిన వైరా నియోజకవర్గ...
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, అర్హత గల ప్రతిఒక్కరు ఓటుహక్కు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లాలో ఓటర్లను చైతన్యపరచడానికి ఏర్పాటుచేసిన ఓటరు చైతన్య రథాలను...
శాసనసభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వి.వి ప్యాట్స్ వినియోగం తీరుపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని, కమిషనింగ్లో చేయావలసిన విదులపై మాస్టర్ ట్రైనర్ శ్రీరాం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో...
రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల దృష్యా జిల్లాలోని ఐదు నియోజక వర్గాలకు కేటాయించిన ఈవియంల తరలింపుకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ...
ఎన్నికల విధులు కీలకమయినవని, ఏ దశలోనూ పొరపాట్లు జరగకుండా, పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం నియోజకవర్గ...
కలెక్టరేట్ లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులు, చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కంట్రోల్ రూమ్ లో...
కొత్త పాత అనే బేధం లేకుండా నాయకులంతా కలిసి పనిచేయాలని, మనందరి అంతిమ లక్ష్యం కాంగ్రెస్ విజయమేనని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం లోని ఎస్ఆర్ కన్వెన్షన్...
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. మండలంలోని మంగాపురం తండా, చిన్నతండాల్లో శుక్రవారం గడపగడపకూ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు....
సి విజిల్ యాప్ పై యువతలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ముదిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో...